News
ఎమ్మెల్యే రోజా ప్రశ్నలు
ఎమ్మెల్యే రోజా ఒక ప్రశ్న లేవనెత్తారు.తనను అకారణంగా, ఏ తప్పు చేయకపోయినా ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, అదే ఓటు కు నోటు కేసుల అడ్డంగా దొరికిపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శిక్షించరా అని ఆమె అన్నారు.మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావులు అసెంబ్లీలో ఇష్టారీతిన వ్యవహరించినా శిక్షించరా అని ఆమె అడిగారు. ముసునూరు ఎమ్.ఆర్.ఓ వనజాక్షి పై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమేనేని ప్రభాకర్ కు శిక్ష ఉండదా అని రోజా ప్రశ్నించారు. తాను పవన్ కళ్యాణ్ ను రబ్బర్ సింగ్ అన్నందునే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పై స్పందిచారని, పవన్ అబిమానులు తనకు ఫోన్ చేసి చెప్పారని రోజా పేర్కొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








